Posts

Showing posts from January, 2015

Vidyadhanam

విద్యాధనం Posted On:1/30/2015 3:25:30 AM లోకంలో భూ, గృహ, వస్తు, ధాన్య, ఆరోగ్య, వైరాగ్య, వస్ర్తాది సంపదలు ఎన్నో ఉన్నాయి. ఈ సంపదలు ఏవీ విద్యాసంపదతో సమతూగేవి కావు. ఇతర సంపదలను దానం చేయగా చేయగా అవి కరిగిపోతాయి. పయోగిస్తున్న కొద్దీ అవి అరిగిపోతూ, తరిగిపోతూ ఉంటాయి. కానీ విద్యా సంపద ఇతరులకు అందిస్తున్న కొద్దీ అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.ధనవంతుడు, ధాన్యవంతుడు తమకు సంబంధించిన ప్రాంతంలో, పరివారజనులలో మా త్రమే ఆదరాభిమానాలను పొందగలుగుతారు. విద్యావంతుడు స్వదేశమా విదేశమా అనే వ్యత్యా సం లేకుండా అంతటా పూజింపబడుతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పబడినది. లోకంలో వారి వారి శక్తియుక్తులను, అవసరాలను అనుసరించి అందరూ ధనాన్ని, ధాన్యాన్ని ఇంకా ఇతర సంపదలను సంపాదిస్తూనే ఉంటారు. ధనధాన్యాది సంపదలను సంపాదించే శక్తి అందరికీ సహజంగానే అబ్బుతుంది. ఈ శక్తి ఒక్కటే మనిషి జీవితానికి పరమార్థ కాదు, కారాదు. వేదవేదాంగాలనో, వివిధ శాస్ర్తాలనో, పురాణేతిహాసాలనో, విస్తృతమైన లౌకిక వాజ్ఞయమునో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితునిగా విఖ్యాతిని పొందడం మాత్రం చాలా అరుదు. అందుకే వేలసంఖ్యలో ఒక్కడే పండితుడు కాగలుగుతాడు. సహస్రేషు...

ధర్మ ప్రభోదం

ధర్మ ప్రభోదం మార్పు మంచిదే! Updated : 1/29/2015 1:43:05 AMViews : 46 మనిషి సంఘజీవి. మనుషులే లేని సమాజాన్ని ఊహించలేము. మానవ నైతికత మీదే జాతి మనుగడ ఆధారపడివుంది. తప్పులెంచువారు తమ తప్పులెరుగరు అన్నట్లు ఎదుటివారిని వేలెత్తి చూపేటప్పుడు మిగతా నాలుగు వేళ్ళు తనవైపే ఉన్నాయన్న విషయాన్ని మరచి ప్రవర్తించడం ఎంతవరకు న్యాయం? ఎంతసేపూ సమాజం మంచిగా లేదు. మనుషులు మారిపోయారు. మంచికి రోజులు కావని ఏమీ పట్టనట్టు వదిలివేస్తే సరిపోదు.  ఆత్మసాక్షిగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. యతోహస్తః తతో దృష్టిర్యతో దృష్టిస్తతో మనః యతో మనస్తతో భావోయతో భావస్తతోరసః ॥ ఎక్కడ చేయి చూపిస్తుందో అక్కడే దృష్టి పడుతుంది. దృష్టి వెళ్లిన చోటికి మనసు మళ్లుతుంది. మనసులో భావం చిగురిస్తుంది. భావమే అనుభూతిని కలిగిస్తుంది. చూపిందీ, చూసిందీ మంచి వి షయమే అయితే రసస్వాదన అనుభవించటంలో తప్పులేదు. అదే చెడును భావిస్తే రసాభాసమే కదా! దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది. వంకరదృష్టితో చూస్తే ప్రతీది వంకరగానే కనబడుతుంది. మనలోని భావన మంచిదైతే ప్ర పంచమంతా మంచిదనంతో నిండిపోతుంది. బ్రతికే విధానం లో తప్పొప్పులు సహజం. వీలైతే సందిద్దుకుంటూ తమదై...

నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన

నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన Updated : 1/26/2015 1:59:44 AM Views : 128 COMMENTS :(0) నమస్తే తెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఉద్యాన ప్రదర్శనను సోమవారం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 160స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయిదు రోజులపాటు జరిగే ఉద్యాన ప్రదర్శనకు 3 లక్షలమంది రైతులు, ప్రజలు హాజరవుతారని అంచనావేస్తున్నారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎండీ మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పార్లమెంట్ కార్యదర్శి కోవ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు వీ హన్మంతరావు, ఎండీ అలీఖాన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, నాగేశ్వర్, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డిలు పాల్గొంటారు.

పరమగురు తపస్సిద్ధి శతవత్సర ఉత్సవాలు-2015 FEB 5,6,7,8,9.-GURUDEV'S GURU JI'S TAPAS SIDDHI CENTENARY

Image
పరమగురు తపస్సిద్ధి శతవత్సర ఉత్సవాలు-2015 FEB 5,6,7,8,9.-GURUDEV'S GURU JI'S TAPAS SIDDHI CENTENARY హరిఃఓమ్ ఓమ్ నమో నారాయణాయ. పూజ్యశ్రీసద్గురు విద్యాప్రకాశానందగిరిస్వాములవా రి గురుదేవులైన పూజ్యశ్రీసద్గురు మహర్షి మలయాళస్వాములవారి తపస్సిద్ధి శతవత్సర  ఉత్సవాలు-2015 ఫిబ్రవరి 5,6,7,8,9. చిరునామా- శ్రీవ్యాసాశ్రమము-పోస్ట్- 517621,ఏర్పేడు-వయా,చిత్తూరు-జి ల్లా,ఆంధ్రప్రదేశ్,ఇండియా- 08578-287528,  99 49 29 87 24 www.srivyasasramam.org ,  www.malayalaswami.org HARI OM H.H.SWAMY VIDYA PRAKASHANANDA JI MAHARAJ'S GURUDEV  H.H.SRI SADGURU MAHARSHI MALAYALA SWAMIJI MAHARAJ'S TAPAS SIDDHI CENTENARY CELEBRATIONS- 2015 FEB 5,6,7,8,9. AT -SRI VYASA ASHRAM-PO-517621,YERPEDU( EARPEDU)-VIA,CHITTOOR-DT-A.P.- INDIA. 08578-287528,  99 49 29 87 24-  www.srivyasasramam.org ,  www.malayalaswami.org ​​హరిఃఓమ్ ఓమ్ నమో నారాయణాయ. భగవత్సేవలో, బ్రహ్మచారి విజయానంద .-081 06 85 19 01 శ్రీ శుకబ్రహ్మఆశ్రమము-517640 శ్రీకాళహస్తి-ఆంధ్రప...